అపోలో హెల్త్ యూనివర్శిటీ. దేశంలో అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటిగా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ హెల్త్ యూనివర్శిటీగా అపోలో నిలుస్తోంది. అపోలో యూనివర్శిటీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా...
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రెండో విడత (Second Phase #EamcetCounselling) ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుంది. Engineering ఫీజుల...
విద్యారంగంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు ప్రత్యేక గుర్తింపు సాధించాయి. నిపుణులైన అధ్యాపకులతోపాటు, నాణ్యమైన సౌకర్యాలతో భారీ క్యాంపస్ లు మల్లారెడ్డి ప్రత్యేకత. ఇక ఫైనల్...
కైపుతో కవ్వించి సమాజంలో పేరున్న వారిని, ప్రముఖులను, బడాబాబులను కొంగుకు చుట్టుకుంది. వారితో ఏకాంతంగా గడిపే సమయంలో వీడియోలు తీసి దాచి పెట్టుకుంది.వారితో...
అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలందరికీ అబార్షన్ హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. పెళ్లితో సంబంధం లేకుండా.. సురక్షితమైన అబార్షన్...
ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగు చూసింది. టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్లకు భోజనాలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని సహరన్పూర్ ఇటీవల ఓ స్టేట్లెవెల్...
ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ జియోభారత్ 4G మోడల్ను (JioBharat 4G) రిలయన్స్ జియో కంపెనీ రూ.999కే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో స్మార్ట్ఫోన్, ఫీచర్ ఫోన్ యూజర్ల...
సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలె ఆయన భార్య ఇందిరాదేవి మరణంతో...
This matter has to be raised. It’s state surveillance. It is a very, very serious issue. It compromises the very system of constitutional democracy and the privacy of the citizens said bv raghavulu
బిట్కాయిన్పై ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్ తీసుకున్న సందర్భంలో.. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే....
Chennai: ప్రఖ్యాత దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా...
Tokyo: తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత...
ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి ఉత్పత్తి కంపెనీల నుంచి స్పష్టమైన హామీ రావడంలేదని, దీంతో మున్ముందు తాము టీకాలు వేసే...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మాన్సాస్ ఛైర్మన్, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త...
చట్టాలు, నిబంధనలతో తమకు సంబంధం లేదని, తమకు నచ్చినవారిని నచ్చిన స్థానంలో నియమించుకుంటామనే వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేవలం అశోక్...