అపోలో హెల్త్ యూనివర్శిటీ. దేశంలో అత్యుత్తమ యూనివర్శిటీల్లో ఒకటిగా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ హెల్త్ యూనివర్శిటీగా అపోలో నిలుస్తోంది. అపోలో యూనివర్శిటీ...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా...
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రెండో విడత (Second Phase #EamcetCounselling) ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుంది. Engineering ఫీజుల...
విద్యారంగంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు ప్రత్యేక గుర్తింపు సాధించాయి. నిపుణులైన అధ్యాపకులతోపాటు, నాణ్యమైన సౌకర్యాలతో భారీ క్యాంపస్ లు మల్లారెడ్డి ప్రత్యేకత. ఇక ఫైనల్...
కైపుతో కవ్వించి సమాజంలో పేరున్న వారిని, ప్రముఖులను, బడాబాబులను కొంగుకు చుట్టుకుంది. వారితో ఏకాంతంగా గడిపే సమయంలో వీడియోలు తీసి దాచి పెట్టుకుంది.వారితో...
అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళలందరికీ అబార్షన్ హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. పెళ్లితో సంబంధం లేకుండా.. సురక్షితమైన అబార్షన్...
ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగు చూసింది. టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్లకు భోజనాలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని సహరన్పూర్ ఇటీవల ఓ స్టేట్లెవెల్...
ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ జియోభారత్ 4G మోడల్ను (JioBharat 4G) రిలయన్స్ జియో కంపెనీ రూ.999కే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో స్మార్ట్ఫోన్, ఫీచర్ ఫోన్ యూజర్ల...
సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలె ఆయన భార్య ఇందిరాదేవి మరణంతో...
మన దేశంలో క్రమ క్రమంగా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అధరణ పెరుగుతున్న క్రమంలో .. తాజాగా మార్కెట్లోకి నెక్స్జు మొబిలిటీ కంపెనీ తన సరికొత్త ఈ సైకిల్ ను విడుదల చేసింది....
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మరీ వల్ల మృతుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. కరోనా భారీనా పడినవారు చనిపోవడానికి ముఖ్యకారణం ఆక్సిజన్ లభ్యత సరిపడినంత లేకపోవడమే. చాలా మందికి...
న్యూఢిల్లీ: 2020 నవంబర్ నెలలో కొత్త యూజర్లను ఆకర్షించడంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోపై భారతీ ఎయిర్టెల్ పైచేయి సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల...