బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావడం లేదు.. చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా మీకు???

0
104
Spread the love

బ్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రావడం లేదు.. చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారో తెలుసా మీకు???

వినోదయ సీతం అనే తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే.
ఈ సినిమాకి సముద్రఖని తెలుగులో దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో మరియు రాజకీయ పరంగా చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తేదీ దగ్గర గా పడుతుండడంతో టీం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చేస్తుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏపీ లో రాజమండ్రిలో నిర్వహించాలని భావించాలని అయితే ఇప్పుడు ఆ విషయంలో కొంచెం మార్పులు జరిగేలా ఉందని తెలుస్తుంది.

మొదటగా ఈ ఈవెంట్ ని రాజీనామా రాజమండ్రిలో నిర్వహించాలని అనుకున్నా కానీ కొన్ని కారణాలవల్ల హైదరాబాదులో నిర్వహించాలని టీం భావిస్తుందట అయితే ఈవెంట్ కి పవన్ రాకపోవచ్చు అని తెలుస్తుంది కావున పవన్ కు బదులుగా ఈ ఈవెంట్ కి చిరంజీవి మరియు రామ్చరణ్ చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారని ఈ విషయంలో మనకు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.

ఈ సినిమా విషయానికి వస్తే తమిళ్లో సముద్రఖని చేసిన పాత్రలు కనిపిస్తుండగా తంబి రామయ్య అనే మరో కీలకపాత్రలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన బ్రో మూవీ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here